న్యూఢిల్లీ: టీ కప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ స్లోగన్ మై భీ చౌకీదార్ ఉండటాన్ని ఆక్షేపించింది ఎన్నికల సంఘం. రైళ్లలో టీ అమ్ముతుంటే అందుకు వినియోగిస్తున్న టీ కప్పులపై ఇలాంటి స్లోగన్లు ఉండరాదని అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలుపుతూ రైల్వేశాఖకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇస్తూ నివేదిక సమర్పించాలని రైల్వే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K2FhMh
రైల్వే శాఖపై ఎన్నికల సంఘం సీరియస్... నోటీసులు జారీ
Related Posts:
వీరు చెబితే గెలిచేస్తారా: చంద్రబాబు నోట గ్యాంబ్లర్ల మాట: వైసీపీ ఎదురు దాడి..!ఏపీలో ఎన్నికల్లో గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. అనేక సర్వే సంస్థల పేర్లతో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా ఉన్న… Read More
ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్న బీటెక్ విద్యార్ధి .. సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటేరాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న ఇంటర్, నిన్న పదో తరగతి విద్యార్థులు, ఇప్పుడు … Read More
హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్..! పోలీసుల ముందే వీరంగం..! ఆందోళనలో స్థానికులు..!!హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రౌడియిజం, గూండాయిజం తోపాటు దౌర్జన్యాలను, గ్రూపు తగాదాలను ఉక్కుపాదంతో అణచివేసిన నగ… Read More
ఆ 11 మంది బాలికలను ఆ దుర్మార్గుడే హత్యచేసి ఉంటాడు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐఢిల్లీ: ముజాఫర్పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. కనిపించకుండా పోయిన 11 మంది బాలికలను హత్యకు గ… Read More
తప్పిన ముప్పు: రన్వే నుంచి అదుపు తప్పి నదిలో ల్యాండ్ అయిన బోయింగ్ విమానంఫ్లోరిడా: ఫ్లోరిడాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. జాక్సన్విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్వేకి చివరగా ఉన్న సెయింట్ జాన్సన్ నదిలోకి విమా… Read More
0 comments:
Post a Comment