తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని సంధిస్తున్న విమర్శల్లో పదును పెంచారు. కొన్ని సందర్భాల్లో అసభ్య పదాలు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsSCBw
నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.
Related Posts:
రాజకీయ పార్టీల్లో కొత్త అనుమానం.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరింత గందరగోళంవీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది. … Read More
47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్… Read More
లగడపాటి చెప్పేసారు : అనుభవానికే పట్టం కడతారు : ఆక్టోపస్ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతుందా..!మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ చెప్పాలనుకున్నది చెప్పేసారు. అధికారికంగా సర్వేలు చెప్పలేదు. ప్రచారం ఇంకా పూర్తి కాలేదు. కానీ, మైండ్ గేమ్ ప్రారంభి… Read More
భారత నేవీలో ఛార్జ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నావికాదళంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఛార్జ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్… Read More
ఉద్యోగం, ఉపాధి ఊసేలేదు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాల ఫైర్ఢిల్లీ : సంకల్ప్ పత్ర్ పేరుతో 48పేజీలతో బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అది సంకల్ప్ పత్రం కాదని బూటకపు హామీల పత్రమని … Read More
0 comments:
Post a Comment