వరంగల్ : 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హామీనిచ్చారు. మంగళవారం ఓరుగల్లులోని ఆజంజాహీ మిల్లు గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JZl89S
16 సీట్లు గెలిపించండి : దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా, ఓరుగల్లు గడ్డపై కేసీఆర్
Related Posts:
భారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలుభారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే,వేలల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 3… Read More
Bed Scam: పరుపుల బిజినెస్, పడుకుంటే రూ. లక్ష, నిన్న ఆంటీ, నేడు త్రిమూర్తులు, డీలింగ్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో డబ్బులు ఎలా సంపాధించాలో అనే అతి తెలివి స్కెచ్ లతో మరోసారి బెంగళూరులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. డ… Read More
తెలంగాణలో కరోనా: ఐసీయూ బెడ్లు ఫుల్ -ఒక్కరోజే 52 మంది మృతి -కొత్తగా 6,026 కేసులు -గ్రేటర్లో వైరస్ జోరుతెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణలో కొవిడ్ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నందున పూర్తి లాక్ డౌన్ అవసరం లేదని ప్రభుత్… Read More
మమతాబెనర్జీకి షాక్ : సీఎంగా ప్రమాణం చేసి కొన్ని గంటల్లోనే దీదీకి కేంద్ర హోం శాఖ సీరియస్ వార్నింగ్పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపిపై నిర్ణయాత్మక విజయం సాధించిన తర… Read More
RLD చీఫ్ అజిత్ సింగ్ ఇక లేరు -కరోనా కాటుకు మరో ప్రముఖ నేత బలి -ప్రధాని మోదీ, కీలక నేతల సంతాపందేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతూ మరో ప్రముఖ నేతను బలి తీసుకుంది. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, మాజీ ప్రధాని తనయుడిగా, … Read More
0 comments:
Post a Comment