హైదరాబాద్: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని, అయితే, తాము వాటిపై ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dG2G0Z
సీఎం కేసీఆర్! వారికీ కోతలేనా? ఇది ఎంత మాత్రమూ సరికాదంటూ రేవంత్ రెడ్డి
Related Posts:
టార్గెట్ రేవంత్... ప్రత్యర్థి చేతికి మళ్లీ 'సెంటిమెంట్' అస్త్రం... ఇరికిస్తున్న సొంత పార్టీ నేతలుటీపీసీసీ కొత్త చీఫ్గా రేవంత్ రెడ్డి కొత్త ప్రయాణానికి అనేక సవాళ్లు,ఒడిదుడుకులు ఎదురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు పీసీసీ దక్కకుండా చివరి నిమిషం వరక… Read More
వణికిన లఢక్: భారీ భూకంపం: వరుస ప్రకంపనలతోన్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం ఏమిటనేది … Read More
వైఎస్ జగన్కు రఘురామ లెటర్ నంబర్ 9: నవ ప్రభుత్వ కర్తవ్యాలు టైటిల్తో..జర్నలిస్టుల్లో!అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
పరబ్రహ్మ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
అనూహ్యం..షాకింగ్: ఆ స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా: ఇరాక్-సిరియాల్లో విధ్వంసంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సిరియా, ఇరాక్లోని తీవ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాద స్థావరాలు, వారికి… Read More
0 comments:
Post a Comment