టిడిపి సీనియర్ నాయకుడు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం బంగారంలా ఉన్న రాష్ట్రాన్ని రుణ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ఆయన నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డ యనమల రామకృష్ణుడు, వైసీపీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో ఎలాంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fH9qM1
అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు.. ఏపీ బడ్జెట్ లో ఏముంది : యనమల
Related Posts:
దారుణం... ఉద్యోగి మర్మాంగాలపై శానిటైజర్ చల్లిన యజమాని...మహారాష్ట్రలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగిపై యజమాని దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు,అతని మర్మాంగాలపై శాని… Read More
కేసీఆర్ కు కరోనా - ఇష్యూలో భారీ ట్విస్ట్.. తెల్లారుజామున పోలీస్ యాక్షన్.. కిడ్నాప్ ఆరోపణలు..#WhereisKcr ఈ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా సోకిన దరిమ… Read More
ఆస్తి కోసం సవతి తల్లి ఘాతుకం .. కొడుకుతో సవతి కూతురిపై అత్యాచారంఆస్తికోసం ఓ సవతి తల్లి దారుణానికి పాల్పడింది. తాను ఒక ఆడదాన్ని అన్న విషయం మరచి చాలా అమానుషంగా ప్రవర్తించింది. కేవలం ఆస్తి కోసం వావివరుసలు మరచి, విచక్ష… Read More
తిరుపతిలో దారుణం: జేసీబీతో కరోనా పేషెంట్ మృతదేహాన్ని ఖననం చేసిన వైనం: సస్పెండ్ చేసినాతిరుపతి: టెంపుల్ టౌన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలోని పలాస తరహాలోనే కరో… Read More
అహింసతోనే అఖండ భారత్కు స్వాతంత్ర్యం, తెల్లదొరలను దేశం ఎలా ఎదుర్కొంది..?న్యూఢిల్లీ: భారత దేశం 73వ స్వాతంత్ర దినోత్సవంను ఆగష్టు 15న జరుపుకోనుంది. ఏటా ఆగష్టు 15వ తేదీన దేశం ఘనంగా స్వాంతంత్ర్య వేడుకలను నిర్వహిస్తుంది. రవి అస్… Read More
0 comments:
Post a Comment