స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను చించి వేసిన ఘటనపై నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలతో , రాళ్ళతో , రాడ్లతో దాడి చేసి కార్ల అద్దాలు పగలగొట్టారు. అంతే కాదు టీడీపీ నేతలపై కూడా దాడికి పాల్పడ్డారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/337EMGK
బీహార్ కంటే దారుణం...ఇద్దరు నేతల హత్యకు యత్నం : నారా లోకేష్
Related Posts:
విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం మరింత విషమం: భార్యతో ఫోనులో: కేసీఆర్పైనే భారం: లేఖహైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు ఆరోగ్యం మరింత క్షీణించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఆయన… Read More
జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనాసాగు పనులు ఊపందుకున్నవేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోతిరెడ్డిప… Read More
కరోనా విలయం: భారత్ నయా రికార్డు.. రెమ్ డెసివిర్పై సీరియస్ వార్నింగ్.. అభిషేక్ బచ్చన్ కూ వైరస్..దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, వైద్య వర్గాలు గట్టిగా చెబుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా బయటపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంప… Read More
టార్గెట్ కేసీఆర్: 600 వెంటిలేటర్లు ఏమయ్యాయ్? గాంధీకి వెళ్తే ప్రాణాలతో తిరిగొచ్చేలా: కిషన్ రెడ్డిహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అటు తెలం… Read More
ఎఫ్3: అంతరిక్షంలో అద్భుతం: 20 రోజులపాటు క్లియర్గా: వాయవ్య దిశగా: సూర్యాస్తమయం తరువాతవాషింగ్టన్: అంతరిక్షం..అద్భుతాల మయం. అంతుచిక్కని, అంతే లేని రహస్యాలకు నిలయం. దశాబ్దాలుగా కొనసాగుతోన్న అంతరిక్ష పరిశోధనల సందర్భంగా వెలుగులోకి వచ్చే ప్ర… Read More
0 comments:
Post a Comment