బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న కారణానికే వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయిదు నెలల కిందటే వారికి నిశ్చితార్థమైంది. వచ్చే ఏడాదిలో వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో వారిద్దరూ ప్రేమికులిద్దరూ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R9UMUP
Thursday, November 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment