Wednesday, March 11, 2020

చక్రం తిప్పింది అతనే.. సింధియా నిర్ణయం వెనక చాలా జరిగింది.. ఆర్నెళ్లుగా ఆ ముగ్గురూ కలిసి..

గ్వాలియర్ రాజవంశీయుడు,కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడటం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. గత రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో సింధియా లాంటి నేత చేజారడం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు పంపిస్తుందని ఆందోళన చెందుతోంది. అసలు సింధియా బీజేపీ వైపు చూస్తున్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWTnQX

Related Posts:

0 comments:

Post a Comment