గ్వాలియర్ రాజవంశీయుడు,కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడటం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. గత రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో సింధియా లాంటి నేత చేజారడం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు పంపిస్తుందని ఆందోళన చెందుతోంది. అసలు సింధియా బీజేపీ వైపు చూస్తున్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWTnQX
చక్రం తిప్పింది అతనే.. సింధియా నిర్ణయం వెనక చాలా జరిగింది.. ఆర్నెళ్లుగా ఆ ముగ్గురూ కలిసి..
Related Posts:
రిపబ్లిక్ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. … Read More
luxury life: రెండో భర్త అర్దకేజీ నగలు గిఫ్ట్, పక్కింటి ఆంటీ మోజుతో ప్రాణాలు, కిర్రాక్ స్కెచ్ తో గోవిందా !చెన్నై/ అంబూర్: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా … Read More
యూకె రిటర్నీస్ : కర్ణాటకలో 14 మందికి,కేరళలో 8 మందికి పాజిటివ్... పుణే ల్యాబ్కు శాంపిల్స్ఇటీవల యూకె నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన 14 మంది యూకె రిటర్నీస్క… Read More
సీనియర్లు vs రేవంత్.. నిన్న వీహెచ్,నేడు లేఖతో ట్విస్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్లో ముదురుతున్న రచ్చ...టీపీసీసీ అధ్యక్ష పదవి రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య అంతరాలను మరోసారి బయటపెట్టింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది వెల్లడిం… Read More
అలెర్ట్ ఇండియా..పాకిస్థాన్ కు చైనా 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లు .. భారత్ పై శత్రు దేశాల కుట్రలుచైనా ,పాకిస్థాన్ లు భారతదేశం పై కుట్రలకు తెర తీస్తూనే ఉన్నాయి . భారత్ ను శత్రుదేశం గా భావిస్తున్న చైనా, పాకిస్థాన్లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను స… Read More
0 comments:
Post a Comment