ముంబై: మహారాష్ట్రలో థాకరే శకం ఆరంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన హేమాహేమీల వంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSdykM
మహారాష్ట్రలో థాకరే శకం: ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం: మరో ఆరుమంది..!
Related Posts:
పాత డ్రెస్సులో ‘నమస్తే ట్రంప్‘కు.. అయినాసరే ఆమెనే స్పెషల్ అట్రాక్షన్..ప్రతిష్టాత్మక ‘నమస్తే ట్రంప్' ఈవెంట్ లో అందరికళ్లూ ఆమెపైనే. ముఖ్యఅతిథులకంటే ముందే మోతేరా స్టేడియంలోకి వచ్చిన ఆమెకు జనం జేజేలు పలికారు. ఐదు నిమిషాల పాట… Read More
మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష, తేదీని ఖరారు చేయనున్న హైకోర్టు..ఏపీలో సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో తీర్పును చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధిస్త… Read More
ఇటు అమెరికా ప్రెసిడెంట్.. అటు యూకే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్.. అరుదైన రోజు ఇది..ప్రపంచ దేశాల్లో భారత పరపతికి సంబంధించి సోమవారం రెండు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది యునైలెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ … Read More
ఇండియా సకల కళల పుట్ట.. సౌభ్రాతృత్వంలో దిట్ట.. భారత సంస్కృతిని కొనియాడిన ట్రంప్..!!మోతెరా/హైదారాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం భారత దేశం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ గొప్పదనాన్ని చాటి చెప్పారు. నమస్తే ట్రంప్ పేర… Read More
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస: ఇరువర్గాల రాళ్లదాడిలో పోలీసు మృతి..ఉద్రిక్తంగా మారిన పరిస్థితిన్యూఢిల్లీ: ఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగంటల్లో చేరుకునేందుకు సమయం ఉండగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హింస చోటుచేసుకుంది. ఇప్పటికే పౌరసత్వ సవర… Read More
0 comments:
Post a Comment