హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను కలిసి రాజీనామా లెటర్ అందజేశారు. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా ఇదే విషయంపై చర్చించి .. నర్సింహాచార్యులకు రిజైన్ లెటర్ సమర్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJOHl3
ఉత్తమ్ రాజీనామా, కానీ ఆ ప్రచారం నిజం కాదు
Related Posts:
కేటీఆర్ పీఏనంటూ మోసం.. ఛీటర్ నాగరాజు అరెస్ట్మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏనని చెబుతూ నాగరాజు మోసాలకు పాల్పడ్… Read More
వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే- విశాఖలో చంద్రబాబు- హుదుద్ సాయం గుర్తు చేస్తూ ప్రచారంఏపీలో వైసీపీ సర్కారు తీరుపై విశాఖపట్నంలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారాన్ని రోడ్… Read More
కేశినేని నానీ పై బెజవాడ నేతల తిరుగుబాటు .. చెప్పుతో కొట్టే వాళ్ళమని తీవ్ర వ్యాఖ్యలుఒకపక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుతుంటే, మరోపక్క బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య రచ్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఎంపీ కేశినేని నాని పై బెజవ… Read More
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేదిపశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి పశ్చిమ… Read More
ఒకే ఒక్కడు.!ప్రచారంలో దూకుడు.!ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి.!హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి దూసుకెళ్తేన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ త… Read More
0 comments:
Post a Comment