Thursday, June 6, 2019

మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్‌పై కాంట్రవర్శియల్ కామెంట్స్..

ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రతిపాదనపై రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురవడంపై స్పందించిన మేఘాలయ గవర్నర్ తథాగథ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాలీ యువతను కించపరిచేలా మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMroHj

0 comments:

Post a Comment