ఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలోనే జమ్ము,కశ్మీర్లో కురుస్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో జమ్ము కశ్మీర్ బారాముల్లా జిల్లాలో తంగ్మార్గ్ పట్టణంలో కురిసిన వర్షాలకు ఓ యువతి నదిలో కొట్టుకుపోయింది..దీంతో మహిళ నదిలో కొట్టుకుపోతున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xPDwJm
సీఆర్పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియో
Related Posts:
కేంద్రానికి చీఫ్ జస్టిస్ బోబ్డే సీరియస్ లేఖ.. న్యాయస్థానాల్లో భద్రతపై ఆందోళన.. కీలక ప్రతిపాదనలుమండల కేంద్రాల్లోని మున్సిఫ్ కోర్టులు మొదలుకొని ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం దాకా.. కోర్టుల్లో సెక్యూరిటీ ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయిని చీఫ్ జస్ట… Read More
తుళ్లూరులో హైటెన్షన్: బస్సుయాత్రకు పోలీసుల బ్రేక్, మహిళా రైతుల అరెస్ట్, మొబెల్స్ లాక్కొని..అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్త… Read More
వైఎస్ జగన్ మంత్రివర్గం ఎందుకు, విశాఖపై విజయసాయిరెడ్డి కామెంట్లపై సీపీఐ రామకృష్ణఏపీ మంత్రులపై సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే మంత్రివర్గం ఎందుకు, మంత్రులు ఎందుకు … Read More
మాట మార్చే సీఎం! జగన్ దరిద్రమైన ఆలోచన అదే: జనసేన తీవ్ర విమర్శలుఅమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసమే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛై… Read More
చంద్రబాబు పాదయ్రాతకు బ్రేక్, పోలీసులతో వాగ్వివాదం, రోడ్డుపై బైఠాయింపుఅమరావతి రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. విషయం తెలిసిన ప్రతిపక్ష నేత చంద్రబ… Read More
0 comments:
Post a Comment