ఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలోనే జమ్ము,కశ్మీర్లో కురుస్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో జమ్ము కశ్మీర్ బారాముల్లా జిల్లాలో తంగ్మార్గ్ పట్టణంలో కురిసిన వర్షాలకు ఓ యువతి నదిలో కొట్టుకుపోయింది..దీంతో మహిళ నదిలో కొట్టుకుపోతున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xPDwJm
Monday, July 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment