ఇటలీ: కరోనావైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని హూబే ప్రావిన్స్లో బయటపడ్డ ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో కొన్ని వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకోగా ఇతర దేశాల్లో కూడా స్వైర విహారం చేస్తోంది. ప్రస్తుతం ఇటలీ దేశంలో కూడా మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతలా అంటే... ఏకంగా చైనాలోని మృతుల సంఖ్య కంటే ఎక్కువగా ఇటలీలోనే ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U8AZ8Z
కరోనావైరస్ ఎఫెక్ట్ : ఖననం చేసేందుకు చోటు లేదు..చర్చీల్లో పెరిగిపోతున్న శవపేటికలు
Related Posts:
తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై హల్చల్ చేసిన వీ హెచ్ ... కాకా నువ్వు కేకతెలంగాణా రాష్ట్రంలో ఉన్న రాజకీయనాయకులలో వీహెచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాల్లో అయినా , సామాజిక అంశాల్లో అయినా ఆయన స్పందిస్తున్న తీరు ఇప్పుడ… Read More
విపక్షాల మద్దతుతోనే బీజేపీకి అధికారం... అకాళీదల్ నేతలుచివరి దశ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యలంలో బీజేపీ గెలుపుపై ఆపార్టీ లోనే భిన్నస్వరాలు వినపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ గాలి వీస్తూందని బీజేపీ… Read More
సమీక్షల పేరుతో సొంత పార్టీ నేతలనే విసిగిస్తున్నారా చంద్రబాబు .. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకుఏపీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులతో , ముఖ్య నాయకులతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో గట్టి ప… Read More
నేడు నంద్యాలకు జనసేనాని పవన్ కళ్యాణ్... ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శఏపీలో ఎన్నికలయ్యాక ప్రదానపార్టీల హడావిడి కొనసాగింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ అయ్యారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వా… Read More
మే 23..కౌంట్డౌన్: ఎవరి సన్నాహాలు వారివి: ఏజెంట్లతో పార్టీలు..సూక్ష్మ పరిశీలకులతో కలెక్టర్లుఅమరావతి: రాష్ట్ర, దేశ దశ-దిశలను మార్చేయగల ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంట్డౌన్ ఆరంభమైంది. మరో 12 రోజుల్లో రాజు ఎవరో, బంటు ఎవరో తేలిపోనుంది… Read More
0 comments:
Post a Comment