ఇటలీ: కరోనావైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని హూబే ప్రావిన్స్లో బయటపడ్డ ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో కొన్ని వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకోగా ఇతర దేశాల్లో కూడా స్వైర విహారం చేస్తోంది. ప్రస్తుతం ఇటలీ దేశంలో కూడా మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతలా అంటే... ఏకంగా చైనాలోని మృతుల సంఖ్య కంటే ఎక్కువగా ఇటలీలోనే ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U8AZ8Z
కరోనావైరస్ ఎఫెక్ట్ : ఖననం చేసేందుకు చోటు లేదు..చర్చీల్లో పెరిగిపోతున్న శవపేటికలు
Related Posts:
ముందస్తు వ్యూహంతోనే గాల్వాన్ దాడి: చైనా పాక్ కలిసి కుట్ర.. అమెరికా షాకింగ్ నిజాలున్యూఢిల్లీ: భారత్ చైనా బలగాల మధ్య గాల్వాన్ వ్యాలీలో జూన్లో జరిగిన ఘర్షణ చైనా ముందస్తు వ్యూహంలో భాగమేనా.. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదా..? డ్రాగన్… Read More
1977లో బాబు ఇలా.. అంబులెన్స్ సైరన్ విని పరుగెత్తి మంచం కింద దాక్కున్నాడు, టీడీపీ అనిత కామెంట్స్ ..ఏపీలో అధికార వైసీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శించడంలో టీడీపీ మహిళా నేత అనిత ముందుంటారు. మరోసారి 1977లో బాబు అని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి నెట… Read More
క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి మాస్కు ధరించలేదు: పోలీసులతో వాగ్వాదంగాంధీనగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడ్డారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనప… Read More
‘స్పుత్నిక్-వీ’గా ప్రపంచం ముందుకు రష్యా వ్యాక్సిన్: ఎందుకంటే..?, బిలియన్ ఆర్డర్లు వచ్చేశాయ్!మాస్కో: ప్రపంచంలో అందరికంటే ముందు తాము కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా తీసుకొస్తున్న… Read More
శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిదేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనాలపై ఆంక్షలు విధించారు .షిరిడి వంటి చాలా పుణ్యక్షేత్రాలలో ఇప్పటికీ భక్తులకు దర్శనాలు … Read More
0 comments:
Post a Comment