Saturday, March 21, 2020

కరోనాపై సమరానికి పవన్ పిలుపు .. సాయంత్రం 5గంటలకు జనసేనాని గంటానాదం

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి , అందరం ఐక్యంగా పోరాటం సాగిస్తున్నాం అని చెప్పటానికి ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని చేసిన ప్రసంగంపై స్పందించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QBUchl

Related Posts:

0 comments:

Post a Comment