Saturday, March 21, 2020

మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు తప్ప మొత్తం బంద్.. జనతా కర్ఫ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా.. ఇంకొద్ది గంటల్లో దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ మొదలు కానుంది. ఆదివారం(22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్ లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, కరోనాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Us7E8z

Related Posts:

0 comments:

Post a Comment