Wednesday, September 16, 2020

మరో 20 ప్రైవేట్ ఆస్పత్రులకు పర్మిషన్.. 224కి చేరిన దవాఖానల సంఖ్య.. కారణమిదేనా..?

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నటి వరకు లక్ష 62 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే చికిత్స అవసరం ఉన్న వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైరస్ కోసం చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రోగులకు ట్రీట్‌మెంట్ మరింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ylfQs

Related Posts:

0 comments:

Post a Comment