తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నటి వరకు లక్ష 62 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే చికిత్స అవసరం ఉన్న వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైరస్ కోసం చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రోగులకు ట్రీట్మెంట్ మరింత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ylfQs
మరో 20 ప్రైవేట్ ఆస్పత్రులకు పర్మిషన్.. 224కి చేరిన దవాఖానల సంఖ్య.. కారణమిదేనా..?
Related Posts:
ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్త… Read More
స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణ… Read More
శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సిని… Read More
షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్సైట్ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పా… Read More
Fact check : సోషల్ మీడియాలో ఆ ఫోటోలతో ఫేక్ ప్రచారం...హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న సోహ్నా రోడ్ ఫ్లైఓవర్ శనివారం(అగస్టు 22) రాత్రి హఠాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్ కుప్పకూలిన… Read More
0 comments:
Post a Comment