తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నటి వరకు లక్ష 62 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే చికిత్స అవసరం ఉన్న వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైరస్ కోసం చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రోగులకు ట్రీట్మెంట్ మరింత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ylfQs
మరో 20 ప్రైవేట్ ఆస్పత్రులకు పర్మిషన్.. 224కి చేరిన దవాఖానల సంఖ్య.. కారణమిదేనా..?
Related Posts:
Bigg Boss Telugu 5: రెండో వారం కూడా మహిళా కంటెస్టెంటే అవుట్హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతో… Read More
ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభం : ప్రత్యేక పూజలు- భక్తుల కోలాహలం : మధ్నాహ్నం నిమజ్జనం..!!హైదరాబాద్ లో గణేషుని నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనంలో ప్రత్యేక స్థానం ఉన్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజల… Read More
జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆరంభం : మధ్నాహ్నం తరువాత ఫలితాలు : వైసీపీ నేతల్లో ధీమా..!!ఏపీలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితా… Read More
డెంగ్యూ వ్యాప్తికి చెక్: మరణాలకూ అడ్డుకట్ట: సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన సైంటిస్ట్ డాక్టర్లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. కోట్లమంది ప్రజలు కరోనా వైరస్ బారిన … Read More
నిమజ్జన మహోత్సవం : బాలపూర్ లడ్డు వేలం- సాగర్ తీరానికి మధ్నాహ్నానికి ఖైరతాబాద్ వినాయకుడు..!!భాగ్యనగరిలో గణేషుడి నిమజ్జన శోభతో మెరిసిపోతోంది. కరోనా కారణంగా గత ఏడాది దూరంగా ఉన్న నగర జనం ఇప్పుడు వేలాదిగా నిమజ్జన ఉత్సవం తరలించటానికి తరలి వస్తున్న… Read More
0 comments:
Post a Comment