Tuesday, September 15, 2020

ఏపీలో కరోనా: కొత్త కేసుల కంటే ఎక్కువే కోలుకున్నారు, జిల్లాల వారీగా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా 10వేల కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో కూడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కంటే ఎక్కువగానే కోలువడం మంచి విషయం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rs47Gp

Related Posts:

0 comments:

Post a Comment