అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా 10వేల కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో కూడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కంటే ఎక్కువగానే కోలువడం మంచి విషయం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rs47Gp
ఏపీలో కరోనా: కొత్త కేసుల కంటే ఎక్కువే కోలుకున్నారు, జిల్లాల వారీగా కేసులు
Related Posts:
పంజ్షీర్, అందరాబ్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాకే శాంతి చర్చలు: అహ్మద్ మసూద్ఆప్ఘన్లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే పంజ్షీర్, అందరాబ్లో మాత్రం నిరసన ఎదురవుతోంది. దీంతో నేషనల్ రిసిటెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ నేత అహ్మద్… Read More
2 వేల మంది చేరిక.. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలుహుజూరాబాద్ నియోజకవర్గంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గుల… Read More
టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...ఆఫ్గనిస్తాన్లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశం… Read More
జగన్ సర్కార్ కు తలనొప్పిగా రోడ్ల వ్యవహారం-కాంట్రాక్టర్ల సహాయనిరాకరణ-విపక్షాలకు టార్గెట్ఏపీలో దెబ్బితిన్న రహదారుల పునరుద్ధరణ వైసీపీ సర్కార్ కు ఎన్నడూ లేనంత తలనొప్పిగా మారిపోతోంది. గత ప్రభుత్వాల హయాంలో దెబ్బతిన్న రోడ్ల కోసం కాస్తో కూస్తో క… Read More
గల్లా ఫ్యామిలీకి మరో ఎదురు దెబ్బ-ఈసారి టార్గెట్ గల్లా ఫుడ్స్-భూముల పిటిషన్ పై హైకోర్టు నోటీసులుఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిసిన ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా సంస్ధలు ఇప్పుడు వైసీపీ హయాంలో వరుసగా ఇబ్బందుల్లో పడుతున్నాయి.… Read More
0 comments:
Post a Comment