న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమందికి ఉపాధిని దూరం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడున్నర నెలల పాటు సంపూర్ణ లాక్డౌన్ను విధించాల్సి రావడం.. ప్రజలకు పిడుగుపాటులా మారింది. రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. లాక్డౌన్ వల్ల దినసరి వేతన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caEYcD
నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్సభలో బిల్లు
Related Posts:
సింగర్ సిద్ శ్రీరామ్కు అవమానం... పబ్లో రెచ్చిపోయిన ఆకతాయిలు... నీళ్లు,మద్యం విసిరేసి...హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ఓ పబ్లో సింగర్ సిద్ శ్రీరామ్కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నం.10సిలో ఉన్న సన్బర్న్ స… Read More
అది భారత అంతర్గత విషయం: మాకు సంబంధం లేదు: హద్దులు దాటితే: తేల్చేసిన బ్రిటన్లండన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న రైతుల ఆందోళనల్లో జోక్యం చేసుకోవడానికి, ఆ అంశం… Read More
Lovers: ప్రియురాలితో పెళ్లికి నో, అమ్మాయి, ఆంటీని చంపేసిన ప్రియుడు, నాకు దక్కంది !లక్నో/ బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు ఉబలాటపడ్డాడు. అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడ… Read More
కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్ రెడీ... సీట్ల లెక్కలు కొలిక్కి... ఎవరెన్ని చోట్ల పోటీ చేస్తున్నారంటే...తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యమ్(ఎంకెఎం) పార్టీ పొత్తులతో బరిలో దిగనుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో 154 … Read More
నిర్మలమ్మ ప్రకటన చిచ్చు: మండుతోన్న విశాఖ: వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ: రాత్రంతావిశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా… Read More
0 comments:
Post a Comment