న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమందికి ఉపాధిని దూరం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడున్నర నెలల పాటు సంపూర్ణ లాక్డౌన్ను విధించాల్సి రావడం.. ప్రజలకు పిడుగుపాటులా మారింది. రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. లాక్డౌన్ వల్ల దినసరి వేతన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caEYcD
నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్సభలో బిల్లు
Related Posts:
అడవిబిడ్డ సాహస యాత్ర.. అనంతపురం చిన్నికృష్ణుడి అపూర్వ విజయాలుఅనంతపురం : గిరిపుత్రుడు అపూర్వ విజయాలు సాధిస్తున్నాడు. కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న అడవి బిడ్… Read More
ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. న్యూటన్ థర్డ్ లా అనుసరిస్తూ.. చర్యకు ప్రతిచర్య చేపట్టేలా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజా వ్యవహా… Read More
దారుణం : ముసుగేసుకొచ్చి మహిళా జర్నలిస్టుపై కాల్పులుఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లే… Read More
ప్రేమ పెళ్లి చేసుకున్నారు... పెద్దల భయంతో ప్రాణాలు తీసుకున్నారు..జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజె… Read More
15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో … Read More
0 comments:
Post a Comment