న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమందికి ఉపాధిని దూరం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడున్నర నెలల పాటు సంపూర్ణ లాక్డౌన్ను విధించాల్సి రావడం.. ప్రజలకు పిడుగుపాటులా మారింది. రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. లాక్డౌన్ వల్ల దినసరి వేతన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caEYcD
నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్సభలో బిల్లు
Related Posts:
లడాఖ్, కశ్మీర్లో పంద్రాగస్ట్ జోష్.. డ్రమ్ము వాయించిన బీజేపీ ఎంపీ, డ్యాన్స్ వేసిన దళపతి (వీడియో)న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అసేతు హిమాచలంలో భారత్తో కలిసిపోయింది. అయితే ఇన్నాళ్లు భారత్లో అంతర్భాగమైన … Read More
ఆహా.. ఎంత అందమైన అమ్మాయిలో..!ఎవ్వరికీ అనుమానం రాకుండా..! షాపింగ్ మాల్ లో ఆ వ్యాపారమా..??గుర్గావ్/హైదరాబాద్ : భయంలేని కోడిపెట్ట ఇల్లెక్కి గుడ్డు పెట్టిందంటే ఇదే..! గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాల్సిన వ్యాపారం పైన నిఘా ఉంటుం… Read More
చిన్నారులతో మోడీ కరచాలనం.. ప్రధానిగా భేషజాలు లేకుండా..! (వీడియో)ఢిల్లీ : 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర… Read More
త్రివిధ దళాధిపతులను మించిన హోదా: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు బంపర్ ఆఫర్?న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మన దేశంలో ఉన్నవి త్రివిధ దళాలే. పదాతి దళం, నౌకాదళం, వైమానిక దళాలు మాత్రమే మనకు తెలిసినవి, మనం చదువుకున్నవి కూడా. తాజాగా- ఈ మూడి… Read More
ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ జెయింట్ కిల్లర్అమరావతి: ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. ఎన్నికల పరాజయ పరాభవం నుంచ… Read More
0 comments:
Post a Comment