Monday, March 30, 2020

కరోనా నిరోధానికి మేము సైతం అంటున్న డ్వాక్రా మహిళలు- పోలీసు, వైద్యుల కోసం లక్షలాది మాస్కుల తయారీ..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో మేము సైతం అంటున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు.. ఇప్పుడు కరోనా విపత్తుకు తమ వంతుగా మాస్కులను అందించాలని నిర్ణయించాయి. వివిధ జిల్లాల్లో ఉన్న పేద మహిళలు తమ సంఘాల తరఫున కరోనాపై పోరాడుతున్న పోలీసు, వైద్య సిబ్బందికి ఈ మాస్కులను అందించనున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39usNEP

Related Posts:

0 comments:

Post a Comment