Monday, March 30, 2020

కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు లేవు

తిరుపతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా పడింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారికి కేవలం నిత్య కైంకర్యాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqGiRw

0 comments:

Post a Comment