తిరుపతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా పడింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారికి కేవలం నిత్య కైంకర్యాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqGiRw
కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు లేవు
Related Posts:
Coronavirus: కరోనా వార్డులో వేరే తల్లి బిడ్డకు చనుపాలు ఇచ్చిన నర్సు, సలామ్ తల్లి, గ్రేట్ !కోల్ కతా: తల్లి పాల కోసం కరోనా వార్డులో ఓ తల్లి బిడ్డ ఆర్తనాదాలు చేస్తోంది. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు క్వారంటైన్ లో ఉన్న ఆ తల్లి ఆ బిడ్డ… Read More
పీసిసి నేతల దిగ్బంధనం ఎందుకు.?అరెస్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గులాబీ పార్టీ కి మైనస్.!హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ కల సాకారమై నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా… Read More
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహంవాషింగ్టన్: గత కొద్ది రోజులుగా భారత సరిహద్దుల వద్ద చైనా తన బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యల… Read More
ఓడిన 4 నెలలకు బీజేపీలో బిగ్ ఛేంజ్.. తివారి ఔట్.. గుప్తా ఇన్.. మూడు రాష్ట్రాలకు కొత్త సారధులుఒకవైపు కరోనా విలయం కొనసాగుతున్నా.. జూన్ 1 నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ కలాపాలూ ఊపందుకున్నాయి. అందరికంటే ముందు అధికార బీజేప… Read More
టిక్ టాక్ కు కౌంటర్ గా మిత్రో యాప్- చైనా సెంటిమెంటే ఆధారం- షాకిచ్చిన గూగుల్...చైనాతో లడఖ్ లో సరిహద్దు వివాదం తర్వాత భారతీయుల వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. చైనా ఉత్పత్తులకు పోటీగా దేశీయ ఉత్పత్తుల రూపకల్పనకు ఇప్పటికే చాలా ప్రయ… Read More
0 comments:
Post a Comment