లోకసభ ముందుకు మంగళవారం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ బిల్లు వచ్చింది. బిల్లును కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ప్రవేశపెట్టారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. అలాగే, సగం రాష్ట్రాలు దీనిని ఆమోదించాలి. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VD8P52
50 శాతం కేవలం కుల రిజర్వేషన్లకే: లోకసభలో జైట్లీ, అగ్రవర్ణాలకు 10%కు టీఆర్ఎస్ మద్దతు, కానీ
Related Posts:
25 ఏళ్లు: వెన్నుపోటుతో అధికారం, ప్రజా బలం లేకుండా, విజయసాయిరెడ్డి ఫైర్, జగన్ హీరో..సరిగ్గా 25 ఏళ్ల క్రితం.. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో నెలకొన్న అంతర్గత సంక… Read More
సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ఫేస్ బుక్ - బీజేపీ ఉదంతానికి సంబంధించి మరికొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఎదుగుదలలో, నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో సోషల్ మీడియా దిగ్గజ స… Read More
చైనా ఆహార సంక్షోభానికి ఇండియాతో సరిహద్దు ఉద్రిక్తతలకు లింక్ .. ఇంట్రెస్టింగ్ కదూ !!చైనా ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇదే విషయాన్ని దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు భారత్ తో చైనా కయ్యానికి… Read More
blackmail: భార్య నగ్న వీడియోలు వేలం, రెండో భర్తకు అర్దకేజీ నగలు, రూ. 20 లక్షలు, ఫ్యామిలీ !విజయవాడ/ నెల్లూరు/ చెన్నై: మొదటి భర్త మోసం చేశాడని భార్య అతనికి దూరం అయ్యింది. మహిళ దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న శ్రీ… Read More
మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా: భారత్తో సరైన సరిహద్దులు లేవట, నీతులు చెబుతూనే...బీజింగ్: సామ్రాజ్యవాదంతో పొరుగుదేశాలను కబలిస్తున్న డ్రాగన్ దేశం మరోసారి తన దుర్భుద్ధిని మరోసారి చాటుకుంది. భారత్-చైనా సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించ… Read More
0 comments:
Post a Comment