కరోనా వైరస్ విస్తరించడంతో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతుండటంతో.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. కానీ ఆకతాయిలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు చెబుతోన్నా... సిబ్బంది నెత్తి నోరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ukjNC
coronavirus: నిబంధనలకు పాతర వేస్తున్న యువత, సిటీలో యథేచ్చగా రోడ్లపైకి వస్తూ..
Related Posts:
బీసీ రిజర్వేషన్లలో భారీ కోత.. స్వాగతించిన వైసీపీ సర్కారు.. సీఎం బాధపడుతున్నా తప్పదంటూ..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వైసీపీ సర్కారు జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 … Read More
గో మూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్ నయమవుతోందట.. బీజేపీ నేత కొత్త భాష్యం..కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే 3 వేల మంది చనిపోగా.. 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారతదేశంల… Read More
ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) … Read More
కోర్టులు తమాషా చూస్తున్నాయి: ‘న్యాయం’ఎప్పుడంటూ నిర్భయ తల్లి ఆక్రోశంన్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది … Read More
రేవంత్ రెడ్డికి షాక్: భూ ఆక్రమణలు నిజమేనని తేల్చిన అధికారులు, క్రిమినల్ కేసు..హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి భూ ఆక్రమణల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి… Read More
0 comments:
Post a Comment