న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోకసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పై దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEiXKA
పౌరసత్వం బిల్లుకు లోకసభ ఆమోదం: పాక్, బంగ్లా, ఆప్గన్ల నుంచి వచ్చే ముస్లీమేతరులకు ఓకే
Related Posts:
రక్తపు వరద: ఇండోనేసియా గ్రామాన్ని ముంచెత్తిన రక్తం రంగు నీరు.. కారణమేంటంటేఇండోనేసియాలో ఒక గ్రామాన్ని రక్తం రంగులోని వరదనీరు ముంచెత్తింది. తొలుత స్థానిక బాతిక్ టెక్స్టైల్ ఫ్యాక్టరీలోకి చేరిన వరద నీరు ఎరుపు రంగులోకి మారిపోయి … Read More
భర్త ఐఎఫ్ఎస్..భార్య ఐపీఎస్: అయినా గానీ: గర్భంతో ఉన్నా వేధింపులే: గృహహింస కేసుబెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ అధికారిణి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. అత్యున్నత పదవిలో ఉన్నప… Read More
హౌజ్ అరెస్టు: నిమ్మగడ్డకు హైకోర్టు ఝలక్ -రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి -‘ప్రివిలేజ్’ ప్రతీకారంఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతోన్న వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికల ప్రక్రియకు… Read More
హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దుఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య చెలరేగిన తాజా వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మంత్ర… Read More
విశాఖ స్టీల్ ప్లాంట్: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి గంటా శ్రీనివాసరావు పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా వంద శాతాన్ని ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని డ… Read More
0 comments:
Post a Comment