న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోకసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పై దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEiXKA
పౌరసత్వం బిల్లుకు లోకసభ ఆమోదం: పాక్, బంగ్లా, ఆప్గన్ల నుంచి వచ్చే ముస్లీమేతరులకు ఓకే
Related Posts:
వింగ్ కమాండర్ అభినందన్ను చిత్రహింసలకు గురి చేసిన పాక్ కమాండర్ హతంపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్థాన్ సైనికుడు రెండు రోజుల క్రితం జరిగిన ఎ… Read More
ఢిల్లీ హైకోర్టులో రతుల్కు చుక్కెదురు.. ఆగస్టా వెస్ట్లాండ్లో బెయిల్ ఇచ్చేందుకు నోన్యూఢిల్లీ : ఆగస్టా వెస్ట్లాండ్లో మనీ ల్యాండరింగ్కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ మేనల్లుడు రతుల్ పురికి ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేం… Read More
ఐఎన్ఎక్స్ మీడీయా కేసు ఏమిటి... చిదంబరం పాత్ర ఎంత.... ?మాజీ ఆర్ధిక మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును ఆశ్ర… Read More
రోజా ఎట్టకేలకు మౌనం వీడారు : సీఎం జగన్..చంద్రబాబు మధ్య పోలికతో : లోకేశ్ మీద ఫైర్..!!వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా చాలా రోజుల తరువాత తన సహజ శైలిలో స్పందించారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్న రోజా తిరిగి చంద్రబాబు..లోకేశ్ మీద ఫైర్ అయ్యారు. అ… Read More
హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?హైదరాబాద్ : భాగ్యనగరంలో ఏం జరుగుతోంది? నగర పోలీస్ కమిషనర్ అంతలా వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి? జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యం.. వినాయక చవితి పండుగ.. ఈ రె… Read More
0 comments:
Post a Comment