Sunday, March 1, 2020

బీజేపీలోకి వీరప్పన్ కూతురు.. తమిళనాడులో కాషాయదళం స్కెచ్ ఇదే..

దివంగత స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి(30) చేరిక తర్వాత తమిళనాడు బీజేపీకి కొత్త ఊపొచ్చింది. ఆమె క్రేజ్ ద్వారా వీలైనంత మేరకు పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు. ఆమేరకు వీరప్పన్ కూతురు కేంద్రంగా భారీ ప్రణాలికలు సిద్ధం చేశారు. వన్నియార్ కులానికి చెందిన వీరప్పన్ కు తొలి నుంచీ సొంత కులంలో చాలా ఫాలోయింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VAV74Q

Related Posts:

0 comments:

Post a Comment