Sunday, March 1, 2020

ఎన్ఎస్‌జీ అంటే అసాంఘిక శక్తులకు వణుకు: అమిత్ షా, ‘సైనికులు ఇక ఫ్యామిలీస్‌తో 100 రోజులు’

కోల్‌కతా: దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) దళాలు వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసాంఘిక శక్తులతో పోరాడి వాటిని అంతమొందించే బాధ్యత ఎన్‌ఎస్‌జీదేనని అన్నారు. కోల్‌కతాలో సమీపంలోని రాజార్‌హాట్‌లో ఎన్ఎస్‌జీ నూతన కాంప్లెక్స్‌ను అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T9noOi

Related Posts:

0 comments:

Post a Comment