Sunday, March 1, 2020

కర్ణాటకలో కొత్త రకం వైరస్: ప్రమాదకరంగా వ్యాప్తి: ఇప్పటికే ఇద్దరు బలి: 55 మందిలో పాజిటివ్..!

బెంగళూరు: కర్ణాటకలో ఓ కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రమాదకరంగా ప్రబలుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ప్రబలుతున్న తీరు కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించేలా చేసింది. ఈ వైరస్ పేరే- కైసనూర్ ఫారెస్ట్ డిసీస్. సింపుల్‌గా మంకీ ఫీవర్ అని పిలుస్తున్నారు. ఈ వైరస్ బారిన ఇప్పటికే ఇద్దరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wjWfPE

Related Posts:

0 comments:

Post a Comment