ఎండాకాలం వచ్చేసింది. ఈ సారి వేసవి తాపం, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది . రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన విద్యాశాఖ మర్చి 15 నుండి ఒంటిపూట బదులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2STCzru
మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీ
Related Posts:
ఒకేరోజు వైఎస్ జగన్ సొంత జిల్లాకు రెండు స్వీట్ న్యూస్: వేలమందికి ఉద్యోగాలుకడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు ఒకే రెండు శుభవార్తలు వెలువడ్డాయి. ఈ రెండూ.. ఆ జిల్లాను పారిశ్రామికంగా పురోగమింపజేసేవే. వెనుక… Read More
ఉద్యోగులను ఖుషీ చేసే ఫిట్మెంట్... సీఎం కేసీఆర్ కీలక హామీలు.. వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...?తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 29శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేయాలని సీ… Read More
కేంద్రం నుంచి కొత్త ముఖ్యమంత్రి: శాసనసభా పక్ష భేటీకి హాజరు: ఎన్నిక లాంఛనమేనా?డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరికొత్త రాజకీయాలకు తెర తీసింద… Read More
మేనిఫెస్టో ట్రబుల్: చిక్కుల్లో చంద్రబాబు..నిమ్మగడ్డ: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కిందటి నెల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా… Read More
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఓటర్లు ఇవి పాటించాల్సిందే...ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మ… Read More
0 comments:
Post a Comment