Friday, March 8, 2019

మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్

ఢిల్లీ : మహిళా దినోత్సవం సదర్భంగా.. రైల్వే అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక రిజర్వేషన్ కోటా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 58 సంవత్సరాలు నిండిన మహిళలకు ఛార్జీలో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. లాంగ్ జర్నీ రైళ్లల్లో లగేజ్ కమ్ గార్డ్ కోచ్ వెంబడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQliPZ

Related Posts:

0 comments:

Post a Comment