ఢిల్లీ : మహిళా దినోత్సవం సదర్భంగా.. రైల్వే అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక రిజర్వేషన్ కోటా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 58 సంవత్సరాలు నిండిన మహిళలకు ఛార్జీలో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. లాంగ్ జర్నీ రైళ్లల్లో లగేజ్ కమ్ గార్డ్ కోచ్ వెంబడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQliPZ
మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్
Related Posts:
Fact Check:భారత్లో ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారు.. వీడియో వైరల్,ఈ వార్తలో నిజమెంత?ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా అవాస్తవమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలపై కేంద్ర రాష్ట్ర ప… Read More
డ్రగ్స్ లింకులు.. రంగంలోకి నార్కోటిక్స్.. ఎనీ టైమ్ బ్లడ్ టెస్టుకు రెడీ అన్న రియా..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో 'డ్రగ్స్' లింకులను తేల్చేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ,ఈడీ విచార… Read More
మీ అమ్మా, నానమ్మను చంపేశా: కొడుకు, కూతుళ్లకు అమెరికాలోని భారత క్రీడాకారుడి ఫోన్, అరెస్ట్వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ మాజీ క్రీడాకారుడు తన తల్లిని, బార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తా… Read More
Fact Check : రూ.2వేల నోటును ఆర్బీఐ నిషేధించిందా...?భారతీయులు ఇప్పటివరకూ ఇంటర్నెట్లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో రూ.2000 నోటుపై నిషేధం ఒకటి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోయినా... ఇప్పటికీ… Read More
JEE, NEETపై కేంద్రం కుండబద్దలు - ఇప్పటికే 85 శాతం డౌన్లోడ్స్ - విద్యార్థుల ఒత్తిడివల్లే:పోఖ్రియాల్వివాదాస్పదంగా మారిన నీట్(NEET),జేఈఈ(JEE) పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేయబోమని కుం… Read More
0 comments:
Post a Comment