ఏపిలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..రాజకీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వ చ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని..మరే పార్టీతో పొత్తు ఉండదని జనసేన అధినేత పవన్ ప్రకటిం చారు. అందులో భాగంగా..వామపక్ష నేతలతో సమావేశం జరిగింది. అందులో వామపక్ష నేతలు తామె పోటీ చేయాలని భావిస్తున్న సీట్లను జనసేన ముందు ప్రతిపాదించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGXGkJ
జనసేన-వామపక్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్సభ సీట్లు కావాలి : పవన్ అంగీకరించేనా..!
Related Posts:
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డునిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ… Read More
వీడియో వైరల్: బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం, ఏం జరిగిందో చూడండిగుజరాత్: గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక… Read More
రాజధాని భూములపై సీబీఐ విచారణ: లోక్సభలో వైసీపీ ఎంపీ, కేంద్రమంత్రికి విజయసాయి కృతజ్ఞతలున్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులు, అమ్మకాలు, కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కే… Read More
రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే: టీడీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం లిఖితపూరకంగా.. !న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనను ఎక్కడి నుంచి … Read More
బస్తీ మే సవాల్: 24 గంటల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించండి: అరవింద్ కేజ్రీవాల్మరో నాలుగురోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండగా మాటలయుద్దం తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించిన కేజ్రీవాల్.. బీజేపీపై… Read More
0 comments:
Post a Comment