Saturday, March 14, 2020

కలకలం: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరారీ

నాగ్‌పూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తూ ఆందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటి దేశంలో కరోనాబారిన పడి మరణించిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరింత కలవరపెట్టే ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pfQe0

Related Posts:

0 comments:

Post a Comment