రాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మద్యపానానికి బానిసలై ఎంతోమంది తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి బెల్టు షాపులు అన్నారు. ప్రజలకు నష్టం చేసే పనులు ప్రభుత్వం చేయవద్దన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే బెల్టు షాపులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPbhXb
నా ఖాతాలో రూ.3లక్షలు వేశారు.. అవసరమా.. : అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Related Posts:
సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?హైదరాబాద్ : సారు.. కారు.. పదహారు అంటూ లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతల హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణలోని 17 సెగ్మెంట్లలో 16 స్థానాలు గెలిచి కేంద్రం… Read More
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కర్ణాటక ప్రభుత్వం కథ ఏమిటి ? అప్పుడే గుబులు, అసమ్మతి ఎమ్మెల్యేలు !బెంగళూరు: ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి ? అనే విషయంలో జోరుగా చ… Read More
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ .. పసుపు కుంకుమ పథకంపై సెటైర్లు .. పసుపు బాబుకు రాసి బొట్టు జగన్ కు పెట్టారటదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. అయితే ఏపీలో అధికార పార్ట… Read More
ప్రేమించిన అమ్మాయి కాదన్నదని ఆత్మహత్య..! ఇంతకీ ప్రేమించుకున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?హిమాయత్నగర్/ హైదరాబాద్ : అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని వాళ్ల ఇంట్లో ఒప్పుకోనప్పుడు ఏదైనా అఘాయిత్యం చేసుకున్న సంఘటనలు చూసాం. కాని ఇక్కడ సీన్ రివర్స… Read More
NACలో హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా హార్టీ కల్చర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే… Read More
0 comments:
Post a Comment