Saturday, March 14, 2020

నా ఖాతాలో రూ.3లక్షలు వేశారు.. అవసరమా.. : అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మద్యపానానికి బానిసలై ఎంతోమంది తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి బెల్టు షాపులు అన్నారు. ప్రజలకు నష్టం చేసే పనులు ప్రభుత్వం చేయవద్దన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే బెల్టు షాపులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPbhXb

Related Posts:

0 comments:

Post a Comment