టీడీపీకి భారీ షాక్. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీ వీడనున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అవినాశ్ తో పాటుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవినేని నెహ్రూ అనుచరులు..అభిమాను లు టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అవినాశ్ నాయకత్వంలో వీరంతా వైసీపీలో చేరనున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు టీడీపీకి అండగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZxWpgc
Saturday, August 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment