వైసీపీ నేత , రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం చేసిన వ్యాఖ్యలకు , పోలవరం టెండర్లు రద్దు చేసి వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలకు ఇప్పుడు కేంద్ర మంత్రి మాటలు బలం ఇచ్చాయి . ఇక ప్రతి దానికి ట్విట్టర్ వేదికగా స్పందించే విజయసాయిని పోలవరం వ్యవహారంలో టార్గెట్ చేసిన దేవినేని ఉమా కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపధ్యంలో తూర్పారబడుతున్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZAb22M
సిగ్గు పడవయ్యా విజయసాయి .. దమ్ముంటే కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ట్వీట్ చెయ్ .. అన్న దేవినేని
Related Posts:
నాటి స్కైలాబ్: నిప్పులు చిమ్ముకుంటూ.. మాల్దీవుల సమీపంలో: కూలిన 18 టన్నుల చైనా రాకెట్బీజింగ్: కొద్దిరోజులుగా ప్రపంచం మొత్తాన్ని వణికింపజేసిన చైనా రాకెట్ ఎట్టకేలకు కుప్పకూలింది. నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్ నేల రాలింది. ఏ నగరం మీద పడుతోం… Read More
ఉపరితల ద్రోణి ప్రభావం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలుఅమరావతి: అదరగొడుతోన్న ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించబోతోంది. నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చెదురు మదు… Read More
వరుసగా రెండో రోజూ.. 4 వేలకు పైగా కరోనా మరణాలు: 4 లక్షలకు పైగా కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతి… Read More
న్యూయార్క్లో కాల్పులు: షాపింగ్ చేస్తోన్న నాలుగేళ్ల చిన్నారి టార్గెట్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. అభం, శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిప… Read More
గుంటూరులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం: ఒకే పోలీస్స్టేషన్: ఎన్నో అనుమానాలుగుంటూరు: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చుండూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు … Read More
0 comments:
Post a Comment