ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా పెరిగిన కేసులతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇదే సమయంలో విజయవాడలోని పాతబస్తీకి చెందిన భార్యభర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మరణించటం వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో ఒక్కసారిగా షాక్ తగిలినట్టయ్యింది.ఇక వీరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZmZg4
కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులు
Related Posts:
సచివాలయాల ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్-సెప్టెంబర్లో సప్లిమెంటరీ-అక్టోబర్ లో అపాయింట్మెంట్ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నియమించిన సచివాలయాల ఉద్యోగులకు శాశ్వత నియామకాలు చేపట్టే సమయం వచ్చేసింది. … Read More
Lady: భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య, రాత్రికి రానని భర్తకు ఫోన్, హోటల్ లో దారుణ హత్య !గురుగ్రామ్/న్యూఢిల్లీ: ఇంటి నుంచి భర్త కళ్ల ముందే బయటకు వెళ్లిన భార్య తరువాత ఇంటికి తిరిగిరాలేదు. తాను ప్రియుడితో కలిసి బయటకు వెళ్లానని తరువాత భార్య ఆ… Read More
ఐదు రోజుల్లో పెళ్లి .. అంతలోనే అనంత లోకాలకు వరుడు .. అనంతపురం జిల్లాలో విషాదంజీవితం మీద ఎన్నో ఆశలతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్న వరుడు ఆ ఆశలు తీరకుండానే, పెళ్లి కాకుండానే కడతేరి పోయాడు. మరో ఐదు రోజుల్లో పెళ్లిపీట… Read More
Afghanistan: ఐసిస్ దాడులు జరిగే ఛాన్స్-అమెరికాకు కీలక సమాచారం-ఇక ఆ డెడ్ లైన్ మిస్ అవొద్దని...ఆఫ్గనిస్తాన్లో వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాద శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫ్గన్ తాలిబన్ల పట్టు జారిపోకుండా ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా దా… Read More
BELలో ఇంజినీర్ ఉద్యోగాలు : బీటెక్ పూర్తి చేశారా అయితే మంచి జీతంతో జాబ్..!!ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ట్రెయినీ ఇంజినీర్ మరియు ప్రాజెక్టు ఇంజినీర్… Read More
0 comments:
Post a Comment