ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా పెరిగిన కేసులతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇదే సమయంలో విజయవాడలోని పాతబస్తీకి చెందిన భార్యభర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మరణించటం వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో ఒక్కసారిగా షాక్ తగిలినట్టయ్యింది.ఇక వీరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZmZg4
కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులు
Related Posts:
కరోనా ఉన్నా సరే .. ప్రైవేటీకరణ, మారటోరియంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా రెండవ దశ అత్యంత తీవ్రంగా కొనసాగుతూ భారతదేశంలో దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది . ఇక ఈ సమయంలో కేంద్… Read More
శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలా ? కేసీఆర్ సర్కార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని, అవసరమైన మందులు… Read More
COVID-19: 1,400 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా ? లేదా ?, ప్రధానికి బీజేపీ సీఎం మనవి. లేదంటే !చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ మా పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అత్యవసర వైద్యసేవలకు ఆక్స… Read More
COVID-19: కరోనా టెన్షన్, ఆసుపత్రిలో చేరిన వెంటనే ఉరి వేసుకుని ఆత్మహత్య, ఫ్యామిలీ భయంతో !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తనకు ఎక్కడ కరోనా వైరస్ పాజిటివ్ అని తెలుస్తుందో … Read More
ఎంట్రప్రెన్యూర్స్ కోసం... మీ ఫిట్నెస్ అంచనా వేసేందుకు 3 సులువైన వ్యాయామ టెస్టులు...పరిమిత వనరులే ఉన్నప్పటికీ.. తమ విలువైన ఎంట్రప్రెన్యూరియల్ సమయాన్ని ఎక్కడ ఫోకస్ చేయాలో తెలిసినవాళ్లు సరైన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం,ఫిట్నెస్ విషయంల… Read More
0 comments:
Post a Comment