తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి కూడా మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఒకరికొకరు ఫోన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JsgBcZ
కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..
Related Posts:
సోనూ సూద్కు అరుదైన గౌరవం -స్పైస్ జెట్ విమానంపై రక్షకుడి బొమ్మ -నాడు రిజర్వేషన్ లేని ప్రయాణంగొప్పలు చెప్పుకునే రాజకీయ నేతలంతా సిగ్గుతో తలదించుకునేలా.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ చేతులు ముడుచుకుని కూర్చోన్నా.. కరోనా కష్టకాలంలో దేశానికి త… Read More
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కొత్త కరోనా కేసులు: 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగ… Read More
చాయ్వాలాకే జనం బాధలు తెలుసు -ఖడ్గమృగాలనూ కాంగ్రెస్ కాపాడలేదు -అస్సాంలో ప్రధాని మోదీదేశంలో పేదవాడి బాధలేంటో, అస్సాం తేయాకు తోటల కార్మిల వెతలు ఎలాంటివో చాయ్వాలానైన తనకు మాత్రమే తెలుసని, ఇతరులకు ఆ బాధలు తెలీదని ప్రధాని నరేంద్ర మోదీ అన… Read More
రూ.100 కోట్ల ఆరోపణల చిచ్చు: చిక్కుల్లో సంకీర్ణ సర్కార్: ముఖ్యమంత్రికి స్వేచ్ఛముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్.. హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్పై చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలు, ఆయన రాసిన లేఖ..మహారాష్ట్… Read More
తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజేకోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు… Read More
0 comments:
Post a Comment