Friday, March 20, 2020

వీడియో వైరల్ :ఆరోజున ప్రధాని ఏం చేయమన్నారు... ఇప్పటికే ఆ దేశ ప్రజలు చేస్తున్నారు

కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో తిరగకుండా ఇళ్లకే పరిమితమౌతే చాలా సహాయం చేసినవాళ్లమవుతామని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా ఈ మహమ్మారికి కళ్లెం వేయొచ్చని మోడీ చెప్పారు. అదే సమయంలో కరోనావైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmIbxo

Related Posts:

0 comments:

Post a Comment