అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు నుంచి బీర్ బాటిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగానికి మద్యం, నిద్రమత్తు తోడు కావడమే ఈ దుర్ఘటనకు కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NSpBOn
బీర్ తాగుతూ కారు డ్రైవ్?: యువతులతో కలిసి: అనంతపురం రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
Related Posts:
కరోనా: చైనాకు పాకిస్తాన్ ఝలక్ -డ్రాగన్ను కాదని సీరం తయారీ కొవిషీల్డ్ వ్యాక్సిన్కు అనుమతిప్రపంచ దేశాల నుంచి తిరస్కరణలు ఎదురవుతున్నా.. సైనిక, ఆర్థిక రంగాల్లో తనకు సహకరిస్తోన్న చైనాకు పాకిస్తాన్ గట్టి ఝలకిచ్చింది. కరోనా మహమ్మారి నియంత్రణకు స… Read More
ఆపరేషన్ టెంపుల్ డిమాలిషన్ కుట్ర: నేతలకు టార్గెట్లు: చంద్రబాబు సొంత మనుషులే లీక్: సాయిరెడ్డిఅమరావతి: రాష్ట్రంలో కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి సంబంధించిన సంఘటనల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట… Read More
500 కేంద్రాల్లో వ్యాక్సినేషన్.. సోమవారం నుంచి అమలు, ఎందుకంటే..తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెంటర్లు పెంచుతున్నారు. నిన్న 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా టీకాల కార్యక్రమ… Read More
ఓటీటీ, వెబ్సైట్ల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ.. ఎందుకంటే...ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు ఉంటాయి. ప్రింట్ మీడియాపై నియంత్రణ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎలక్ట్రానిక్ మీడియాపై అదుపు కోసం కేబు… Read More
ఏపీలో కరోనా: కొత్తగా 161 కేసులు -తగ్గిన మరణాలు -కడపలో జీరో -రెండో రోజూ వ్యాక్సినేషన్ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరణాల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గింది. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో కడప జిల్లాకు రిలీఫ్ లభి… Read More
0 comments:
Post a Comment