ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో ఆయన కేబినెట్ లోని మంత్రులతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు కూడా నిమ్మగడ్డపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. చివరికి ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో చేసేది లేక వైసీపీ సర్కారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/391wHVi
సామాజిక దూరం పేరుతో హైదరాబాద్ లో నిమ్మగడ్డ తిష్ట వెనుక.. వ్యూహం అదేనా ..!
Related Posts:
ఎంత చెప్పినా మార్పులేదు: పాక్, చైనాలకు ఎస్సీవో వేదికగా ప్రధాని మోడీ చురకలున్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, చైనాలకు అంతర్జాతీయ వేదికపై హెచ్చరికలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. షాంఘై సహకార సంస్థ… Read More
కారుకు ఇండిపెండెంట్ టక్కర్... ఆ అభ్యర్థి వల్లే టీఆర్ఎస్ ఓడిందా..?ఉద్యమ సమయంలో... ఆ తర్వాత... ఎన్నో ఉపఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్న టీఆర్ఎస్ పార్టీకి 'దుబ్బాక' ఫలితం ఊహించని శరాఘాతం. లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని ప్రకట… Read More
బీహార్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు... 10 స్థానాల్లో ఉద్దేశపూర్వకంగా... తేజస్వి సంచలన ఆరోపణలు...బీహార్లో హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గంట గంటకు ట్రెండ్ మారిపోతుండటంతో..… Read More
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలుహైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపుపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు… Read More
IPL 2020: 200 మ్యాచులు ఆడి రికార్డ్ సృష్టించిన రోహిత్.. ధోనీ తర్వాత..!ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హిట్ మ్యాన్క… Read More
0 comments:
Post a Comment