ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో ఆయన కేబినెట్ లోని మంత్రులతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు కూడా నిమ్మగడ్డపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. చివరికి ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో చేసేది లేక వైసీపీ సర్కారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/391wHVi
సామాజిక దూరం పేరుతో హైదరాబాద్ లో నిమ్మగడ్డ తిష్ట వెనుక.. వ్యూహం అదేనా ..!
Related Posts:
పవన్ ఇలా..నాగబాబు అలా : ఫొటోలు..వీడియో లతో సహా నిలదీసిన వైసిపి నేతలు..!తెలంగాణ ప్రజలు -ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకు పడ్డారు వైసిపి నేతలు. ఎన్నికల ప్రచారం లో పవన్… Read More
ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటనఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా..… Read More
లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీన్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్… Read More
టీఆర్ఎస్ లో నమ్మించి గొంతు కోసారు..! తిరుగుబాటు బావుటా ఎగరేసిన వివేక్..!!హైదరాబాద్ : రక్తం పంచుకు పుట్టిన సోదరుల ప్రేమ పవిత్రంగా ఉంటుంది. ఆ మాత్రం ప్రేమ కనబర్చకపోతే అన్నా తమ్ముళ్ల బంధానికి విలువే లేదు. అలాంటి అన్న కోసం ర… Read More
మొగున్ని తొక్కి, పెళ్లాన్ని కొరికితే పిల్లలు పుడతారా ..? యాదాద్రి జిల్లాలో ఆడిరూటే సపరేటు .?హైదరాబాద్ : మొగుడిని కాళ్లతో తొక్కి, పెళ్లం ఒళ్లంతా తుడిమి .. ఎక్కడపడితే అక్కడ కొరికితే పిల్లలు పుడతారా ? సాధారణంగా అయితే ఈ కాలంలో అలా జరగదు, చాలామట్ట… Read More
0 comments:
Post a Comment