అమరావతి: ఏపీలో ఈ ఉగాది నాడు రికార్డు స్థాయిలో ఒకేసారి 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి చేపట్టాలని భావించిన ప్రభుత్వం ఈ రోజు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయడం వెనక ప్రభుత్వ వ్యూహం ఏమిటి..? ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/398qXcg
Friday, March 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment