చండీగఢ్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జనతాదళ్ (యునైటెడ్) మాజీ నాయకుడు ప్రశాంత్ కిషోర్.. నక్కతోక తొక్కారు. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తోన్న వేళ ఆయన డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్కు మరో బంపర్ ఆఫర్ లభించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b7SJKw
Monday, March 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment