Thursday, March 5, 2020

ఏపీలో వరుస కేసులతో టీడీపీ బెంబేలు- జగన్ పేరెత్తాలంటేనే నేతలకు దడ

ఏపీలో స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో విపక్ష టీడీపీ నేతలను వరుస కేసులు ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. గత ప్రభుత్వంలో వివిధ రూపాల్లో జరిగిన అవినీతిపై జగన్ సర్కారు వరుస విచారణలకు ఆదేశిస్తుండటం వారిలో కలకలం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వరుస ఆరోపణలపై విరుచుకుపడిన వారంతా ఇప్పుడు తమ స్వరాల్ని సవరించుకుంటున్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32PQJRg

Related Posts:

0 comments:

Post a Comment