Friday, May 31, 2019

ఆ ఇద్ద‌రు అధికారుల‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌: జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు: నెక్స్ట్ ఎవ‌రు..!

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. చంద్ర‌బాబు కోర్ టీంగా వైసీపీ విమ‌ర్శించే ఇద్ద‌రు కీల‌క పోలీసు అధికారులకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చింది. డీజీపీగా స‌వాంగ్‌ను నియ‌మించిన కొత్త‌ ప్ర‌భుత్వం..మాజీ ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబీ వేంక‌టేశ్వ‌ర రావుకు ఎక్క‌డా పోస్టింగ్ లేకుండా బ‌దిలీ చేసింది. ఇక‌, కీల‌క‌మైన ఆర్దిక శాఖ బాధ్య‌త‌లు రావ‌త్‌కు అప్ప‌గించిన ప్ర‌భుత్వం..సాల్మ‌న్ ఆరోక్య రాజ్‌ను సీఎంఓలోకి తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MmZVIa

Related Posts:

0 comments:

Post a Comment