ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు కోర్ టీంగా వైసీపీ విమర్శించే ఇద్దరు కీలక పోలీసు అధికారులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. డీజీపీగా సవాంగ్ను నియమించిన కొత్త ప్రభుత్వం..మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావుకు ఎక్కడా పోస్టింగ్ లేకుండా బదిలీ చేసింది. ఇక, కీలకమైన ఆర్దిక శాఖ బాధ్యతలు రావత్కు అప్పగించిన ప్రభుత్వం..సాల్మన్ ఆరోక్య రాజ్ను సీఎంఓలోకి తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MmZVIa
ఆ ఇద్దరు అధికారులకు రిటర్న్ గిఫ్ట్: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు: నెక్స్ట్ ఎవరు..!
Related Posts:
విజృంభిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... తెలంగాణలో ఒక్కరోజే నలుగురి మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం...'బ్లాక్ ఫంగస్' కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా భయంలో ఉన్న జనాలు... 'బ్లాక్ ఫంగస్' కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్… Read More
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్గాన్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర… Read More
రఘురామ సెగ: టీడీపీకి లాల్జాన్ భాషా సోదరుడి గుడ్బై: ఈ జన్మలో చంద్రబాబు మారడు: లేఖగుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొ… Read More
సైకలాజికల్ బారియర్స్: లీటర్ రూ.100: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంటన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. … Read More
డాక్టర్లను కబళిస్తున్న కరోనా... దేశంలో ఒక్కరోజే 50 మంది వైద్యులు మృతి... ప్రమాదకర పరిస్థితులు...ప్రాణాలు రిస్క్ చేసి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని నే… Read More
0 comments:
Post a Comment