గడచిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఇప్పటికే టీడీపీ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కూడా స్తబ్దంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకునే యత్నం చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. ఎవరూ బాధ పడొద్దని , ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే పార్టీ తమదని ఆయన పార్టీ శ్రేణుల్లో కాస్త ధైర్యం నూరిపోస్తున్నారు. అయినా టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం వీడటం లేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HMqXUX
వర్మ సంచలనం .. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీ ఓటమి అంతా మర్చిపోతారు
Related Posts:
శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు .. కారణం ఇదేనా ?విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంప… Read More
పోలవరంపై పేచీ! వైఎస్ జగన్కు తొలి సవాల్! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రంఅమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ … Read More
మోడీ బలానికి బాబు వ్యూహాలకు వైసీపీ చెక్..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారుతున్న జగన్దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా...? బీజేపీకి ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ తమ అవసరాలను సాధించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు… Read More
తానా మహాసభలకు కేటీఆర్కు ఆహ్వానంజులై 4 నుంచి 6 వరకు అమెరికాలో 22వ తానా సభలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ డీసీలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల ప… Read More
టీటీడీలోకి రమణ దీక్షితులు రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా ? జగన్ ఏం చెయ్యబోతున్నారు ?తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతోందా ? . బుధవారం రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవ… Read More
0 comments:
Post a Comment