తెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు కరోనా వైరస్ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దుబాయ్లో తెలంగాణ వ్యక్తికి వైరస్ సోకిందని, అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వదంతులు నమ్మొద్దని, వ్యాప్తి చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ సోకిందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3crnlVI
తెలంగాణ గడ్డ మీద కరోనా వైరస్ నమోదు కాలే, దుబాయ్లోనే..ఆ రెండు రిపోర్టులు నెగిటివ్: ఈటల
Related Posts:
భారత్ లో ఎన్నికలు...! చూసేందుకు మోజుపడుతున్న విదేశీయులు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : సాధారణంగా భారత సంస్క్రుతిలో భాగంగా జరుపుకునే పండుగలను చూసేందుకు విదేశీయులు ఆసక్తికనబరుస్తుంటారు. హోళీ, వినాయకచవితి… Read More
ఓలా కంపెనీపై నిషేధం ఎత్తివేత, రూ. 15 లక్షలు ఫైన్, బెంగళూరు ప్రయాణికులు హ్యాపీ!బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఓలా కంపెనీపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరోసారి ఇలా చేస్త… Read More
రాహుల్ ప్రకటించిన ఆ పథకం సాధ్యం కాదు....అది ఎన్నికల స్టంట్ మాత్రమే: జైట్లీఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన కనీస ఆదాయం హామీ ఒక బూటకపు హామీ అని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. పేదరికాన్ని నిర్మూల… Read More
ముగిసిన నామినేషన్ల పర్వం.. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 245 మంది పోటీహైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట… Read More
టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ,మహబుబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బిజేపితో మంతనాలుటిఆర్ఎస్ పార్టీ నుండి మరో వికేట్ అవుట్ అయింది. అసెంబ్లి ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుండి లోక్… Read More
0 comments:
Post a Comment