తెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు కరోనా వైరస్ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దుబాయ్లో తెలంగాణ వ్యక్తికి వైరస్ సోకిందని, అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వదంతులు నమ్మొద్దని, వ్యాప్తి చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ సోకిందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3crnlVI
తెలంగాణ గడ్డ మీద కరోనా వైరస్ నమోదు కాలే, దుబాయ్లోనే..ఆ రెండు రిపోర్టులు నెగిటివ్: ఈటల
Related Posts:
ఒకటి, రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాదు, సుప్రీం మధ్యవర్తిత్వ సభ్యులతో షహీన్బాగ్ ఆందోళనకారులుపౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ షహీన్బాగ్లో ఆందోళన చేస్తున్న వారితో సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ రెండోరోజు చర్చలు జరిగాయి. బుధవారం షహ… Read More
ఛానెల్లో 82శాతం వాటా ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిదే: స్పష్టం చేసిన రిపబ్లిక్ టీవీ యాజమాన్యంముంబై: ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్పై ఆ సంస్థ యాజమాన్యంపై పలు జాతీయ అంతర్జాతీయ మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించి… Read More
సీఏఏ నిరసనకారులు వాళ్లను వాళ్లే కాల్చుకు చచ్చారు.. పోలీసులకు సంబంధంలేదు.. యూపీ సీఎం యోగి''ఉపద్రవాన్ని తలపెట్టాలనుకునేవాళ్లు ఉపద్రవానికే బలైపోతారు. ఉత్తరప్రదేశ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా తలెత్తిన హింసలో 22 మంది చనిపోయినమాట వాస్తవం.… Read More
21వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి చర్య జీఎస్టీ:మోడీకి షాకిచ్చిన సుబ్రమణ్యస్వామి,పీవీకి ‘భారతరత్న’ డిమాండ్హైదరాబాద్: చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ త్వరలోనే అధిగమిస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో నిర్వహ… Read More
అక్రమ సంబంధం, కోడలిని హత్య చేసిన మామ, కాదు అందుకే చంపాడు, థ్రిల్లర్ స్టోరీ, అసలు కథ !సేలం/చెన్నై: కొడుకు కళ్లుకప్పి మాయమాటలు చెప్పి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న కోడలు ఇంటి పరువు తీస్తోందని ఆరోపిస్తూ మామ ఆమెను దారుణంగా హత్య చ… Read More
0 comments:
Post a Comment