మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఆమెకు వైద్యం చేయించారు. ఆర్కే తన కారులో తాడేపల్లి శివారు మీదుగా వెళ్తున్న సమయంలో.. రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలైన విషయాన్ని గమనించారు. స్పృహ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3323GHy
మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..
Related Posts:
మెరుగవుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం - వెంటిలేటర్, ఎక్మో కొనసాగుతోందన్న ఎంజీఎం - థ్యాంక్స్ చెప్పిన చరణ్గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్ వ్యాధి ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాని, రోజురోజుకూ ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు, కుటుంబీకులు తెలి… Read More
కరీంనగర్లో భారీ ప్రమాదం, విద్యుత్ కార్యాలయంలో ఎగిసిపడ్డ మంటలు..తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసపడటంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైరింజిన్ స… Read More
మహిళే కావాలనుకుంటే నా కూతురుందిగా- కమలా హ్యారిస్పై మరోసారి విషం కక్కిన ట్రంప్..అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు దగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇండో-జమైకాన్ మూలాలన్న డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యార… Read More
ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా ? గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో బల్దియా ఇంజనీర్లపై చల్లా ఫైర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. స్వపక్ష నాయకులే, విపక్ష నాయకుల్లాగా అభివృద్ధి పనులపై నిలదీత కార్యక్రమాలు… Read More
ఇంకా కోమాలోనే మాజీ రాష్ట్రపతి ... ప్రణబ్ ముఖర్జీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి గతం కంటే కాస్త మెరుగైందని అంటున్నారు వైద్యులు . ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు . ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆర్మీ… Read More
0 comments:
Post a Comment