ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం కోసం జగన్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. బెజవాడ దుర్గమ్మ కొండపై కొలువుతీరినా, ఆ కొండపై ఉన్న ప్రాంతమంతా ఆలయ బోర్డు అధీనంలో లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఆ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dbgW2b
దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపు
Related Posts:
హాత్రస్ హత్యాచారం: సిట్ దర్యాప్తుపై ప్రియాంక ఆగ్రహం - కలెక్టర్ను ఉపేక్షించడంపై పోలీసుల అసహనంఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులం యువకులు హత్యాచారానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు జరుగుతోన్న తీరున… Read More
రిషభ్ పంత్లో నిక్కర్లు వేసుకునే చేష్టలు పోలేదట: యువరాజ్ తిట్టాడా? పొగిడాడా? వెరైటీ విషెస్న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ సందర్భంగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే బ్యాట్స్… Read More
సబ్బం హరి ఇంటికెళ్లి నాలుక కోస్తాం - వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ - పొలిటికల్ బ్రోకర్ అంటూ..విశాఖపట్నంలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చేసిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. తనతో పెట్టుకుంట… Read More
హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటనతో సుగాలి ప్రీతి ఉదంతం లింక్: సీబీఐ దర్యాప్తు మంచి నిర్ణయం: జనసేనఅమరావతి: హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం.. ఉత్తర ప్రదేశ్ను అట్టుడికిస్తోంది. రాజకీయ వేడి రగిల్చింది. హథ్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చ… Read More
కూలిన గ్లైడర్ ఎయిర్క్రాఫ్ట్: ఇద్దరు నావికా సిబ్బంది మృతికొచ్చి: భారత నావికా దళానికి చెందిన ఓ గ్లైడర్ విమాన వాహక నౌక కూలింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. కేరళలోని కొచ్చిన నావికా స్థావరానిిక సమీపంలో… Read More
0 comments:
Post a Comment