ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం కోసం జగన్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. బెజవాడ దుర్గమ్మ కొండపై కొలువుతీరినా, ఆ కొండపై ఉన్న ప్రాంతమంతా ఆలయ బోర్డు అధీనంలో లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఆ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dbgW2b
దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపు
Related Posts:
Marsపై చైనా రోవర్ ల్యాండింగ్ సక్సెస్ - ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ - ఈ చిట్టి రోవర్ ఏం చేస్తుంది..?(వీడియో)బీజింగ్: అంగారకుడిపై తమ దేశంకు చెందిన రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. దీంతో అరుణ గ్రహంపై రోవర్ ల్యాండ్ చేయించిన … Read More
వామ్మో.. కరోనా భయం, వచ్చింది టైఫాయిడ్, భయపడి ఫ్యామిలీ సూసైడ్..విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్ల… Read More
Vaccine: ప్రధాని, సీఎంకు షాక్, రూ. 100 కోట్లు రెఢీ, ప్రజలకు మేమే వ్యాక్సిన్ ఇస్తాం, గ్నీన్ సిగ్నల్ ఇస్తారా ?బెంగళూరు: భారతదేశంలో కరోనాను అరికట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ నేత… Read More
రోజుకు 2 బిలియన్ వ్యాక్సిన్లు-కేంద్రం కల నెరవేరాలంటే 6 రెట్లు ఉత్పత్తి తప్పనిసరిభారత్లో కోవిడ్ కల్లోలం సాగుతున్న వేళ దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. సెకండ్వేవ్పై ముందుచూపు లేకపోవడంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర… Read More
రఘురామ అరెస్టుపై భిన్నస్పందన- టైమింగ్పై చర్చ- బెయిల్ రద్దు కోరినందుకేనా ?వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై భిన్నస్పందన వ్యక్తమవుతోంది. సీఎం జగన్నూ, ప్రభుత్వాన్ని పదే పదే దూషించారన్నకారణంతో రెండేళ్ల తర్వాత ఆయన్… Read More
0 comments:
Post a Comment