Friday, March 26, 2021

దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం కోసం జగన్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. బెజవాడ దుర్గమ్మ కొండపై కొలువుతీరినా, ఆ కొండపై ఉన్న ప్రాంతమంతా ఆలయ బోర్డు అధీనంలో లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఆ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dbgW2b

0 comments:

Post a Comment