పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది . అయితే ఇందులో మొదటిగా పశ్చిమ బెంగాల్ , అస్సాం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి . రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది . ఈరోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrSsH4
Friday, March 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment