Friday, March 26, 2021

పశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపు

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది . అయితే ఇందులో మొదటిగా పశ్చిమ బెంగాల్ , అస్సాం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి . రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది . ఈరోజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrSsH4

Related Posts:

0 comments:

Post a Comment