అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి మార్చి 31న (మంగళవారం) అసెంబ్లీలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది. ఇటీవలే తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IKcSax
మార్చి 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: బడ్జెట్ ఎప్పుడంటే..?
Related Posts:
మరోసారి జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులసు మరోసారి అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలోని తనిఖీలు చేపట్టిన అధికార… Read More
Today gold price:రెండోసారి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి మాత్రం స్థిరంగా..ముంబై: గత వారం రోజుల్లో రెండోసారి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగ… Read More
ఎయిరిండియాలో ఉద్యోగాలు: క్యాబిన్ సూపర్వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండిఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా క్యాబిన్ సూపర్వైజర్, క్యాబిన్ ట… Read More
నేను ఆ విషయాలు చెబితే తలకాయ ఎక్కడ..:నేనే పుడింగి అనుకోవడం సరికాదు :పవన్ పై బొత్సా కీలక వ్యాఖ్యలు..!మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కు మళ్లీ ఆయన ఫ్రెండ్ తోడయ్యారన్నారు. ఎన్నికల ముందు ఇంటర్నెల్..… Read More
PMC Bank:కస్టమర్లకు భారీ ఊరట కల్పించిన ఆర్బీఐ, ఇక రూ. 50వేలు విత్డ్రాన్యూఢిల్లీ: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ వినియోగదారులకు భారత రిజర్వు బ్యాంక్ భారీ ఊరట కల్పించింది. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా… Read More
0 comments:
Post a Comment