Friday, March 26, 2021

అస్సాం మొదటి దశ ఎన్నికలు : బరిలో సీఎం సర్బానంద సోనోవాల్ తో పాటు హేమాహేమీలు .. ఇదే కీలక దశ

2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశలలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా మరియు స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి వంటి అతి ముఖ్య నేతలు ఈరోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోపోతున్నారు. ఓటర్లు ఎవరికి అనుకూలంగా తమ తీర్పును నమోదు చేస్తారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PyJBWC

Related Posts:

0 comments:

Post a Comment