Monday, March 9, 2020

జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. ‘ప్రబోధానంద’కేసులో ఏక్షణమైనా అరెస్టు.. భయంతో విలవిల..

ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనకు చెందిన ట్రావెల్స్, మైనింగ్ కంపెనీల అనుమతులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండేళ్ల కిందటి కేసును కూడా తిరగదోడుతున్నది. పరిస్థితి అరెస్టుదాకా రావొచ్చని స్వయంగా జేసీనే వెల్లడంచడం, తాను భయంతో వణికిపోతున్నానని కూడా చెప్పడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/332xMed

0 comments:

Post a Comment