ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనకు చెందిన ట్రావెల్స్, మైనింగ్ కంపెనీల అనుమతులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండేళ్ల కిందటి కేసును కూడా తిరగదోడుతున్నది. పరిస్థితి అరెస్టుదాకా రావొచ్చని స్వయంగా జేసీనే వెల్లడంచడం, తాను భయంతో వణికిపోతున్నానని కూడా చెప్పడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/332xMed
జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. ‘ప్రబోధానంద’కేసులో ఏక్షణమైనా అరెస్టు.. భయంతో విలవిల..
Related Posts:
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా : మీ సేవ రద్దుకు ప్రతిపాదనలు : అమలైతే..!ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పౌర సేవలు అందించటంతో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే ప్రతిపాదన… Read More
అమిత్ షా రాజకీయం ఇక తెలంగాణ గట్టునుంచి..! ముషీరాబాద్ నుంచి సభ్యత్వం, సెప్టెంబర్ 17న భారీ సభ..!!హైదరాబాద్: తెలంగాణ లోక్ ఎన్నికల్లో నాలుగు కీలక స్థానాలు గెలుచుకున్న బీజేపి అంతే దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో … Read More
ఖట్టర్ కామెంట్లపై దీదీ గుస్సా : కశ్మీర్ కాదు దేశాన్ని అవమానిస్తున్నారని ఫైర్కోల్కతా : కశ్మీర్ యువతులపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఓ సీఎం ఇలా కశ్మీరీ యువతులను అవమానించడం ఏంటని మండిపడుత… Read More
కాఫీ డే ఆస్థులు అమ్ముకుంటోంది..! బెంగళూరులోని 90 ఎకరాల ఐటీ పార్క్ పై కీలక నిర్ణయం..!!బెంగళూరు: కాఫీ కింగ్ వి.జి. సిద్దార్థ మృతితో కేఫ్ కాఫీ డే భవిష్యత్తు ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. వి.జి. సిద్దార్థకు చెందిన బెంగళూరులోని 90 ఎకరాలు ఐ… Read More
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బ… Read More
0 comments:
Post a Comment